Skip to main content

Posts

ఇదేమి విద్య ప్రశ్నించలేని జర్నలిజం

మన దేశం లో విద్య ,వైద్యం ఉచితం గా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది .అది  రాజ్యాంగం కలిపించిన  నైతిక బాధ్యత . కానీ దాని గురించి దేశం లో  ఏ ప్రభుత్వం పాటించిన దాఖలాలు లేవు . నాణ్యమైన విద్యని అందించలేని దీన స్థితి లో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వాలు మాత్రమేనా .. ?  ప్రభత్వాలు మాత్రమే తప్పు చేస్తున్నాయి అంటే అది నిజం గా పొరపాటే ఎందుకంటే  ప్రశ్నించాల్సిన మీడియా కూడా వాటి గురించి  మాట్లాడాల్సిన సందర్భాలు లేవు .  ఎందుకంటే ఆ మీడియా సంస్థలను నడుపు తున్నది ఆ రాజకీయ నాయకులే కదా .....  ప్రైవేట్ స్కూళ్ల లో  పిల్లలను చదివించాలి అంటే 30000 ల నుంచి 100000  వరకు ఖర్చు అవుతుంది. దీనిని తప్పు అని ప్రశ్నించలేని  మీడియా ...  ఒకటి గుర్తించండి .. ...... ప్రజలు రాజకీయ నాయకులను నమ్ముకొని ఓట్లేసి గెలిపిస్తే . ....  వాళ్లేమో వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల లో, బయటదేశాలలో చదివిస్తున్నారు  . ప్రజలు రాజకీయ నాయకులను నమ్ముకొని ఓట్లేసి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తునారు .  దీని బట్టి ...
Recent posts

ఈ కామర్స్ లోనే అతిపెద్ద డీల్

ఈ కామర్స్ లోనే అతిపెద్ద డీల్ వాల్ మార్ట్ ,ఫ్లిప్ కార్ట్ మధ్య జరిగింది. ఫ్లిప్ కార్ట్ ని 1,75,1200 కోట్ల రూపాయల ద్వారా వాల్ మార్ట్ తీసుకుంది . ఇది ప్రపంచం లో నే అతి పెద్ద ఈకామర్స్ డీల్ . ఫ్లిప్ కార్ట్ లో 70% వాల్ మార్ట్ కొనుగోలు చేసింది . ఈ విషయాన్ని వాల్ మార్ట్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.అమెజాన్ కి గట్టి పోటీ ఇవ్వబోతుంది నెక్స్ట్ వాల్ మార్ట్ . ఫ్లిప్ కార్ట్ సీఈఓ లు గా ఉన్న సచిన్ భన్సాలీ ,బిన్నీ భన్సాలీ గా ఉన్నారు . ఇప్పుడు సచిన్ బన్సాలి ఫ్లిప్ కార్ట్ నుంచి బయటకి వచ్చేస్తున్నారు . బిన్నీ బన్సాలి సీఈఓ గా కొనసాగుతారు .

*రుచించక పోయినా ఇదే యదార్థం.*

*మూసిన కన్ను తెరవకపోయినా, *తెరిచిన కన్ను మూయకపోయినా, *శ్వాస తీసుకుని వదలకపోయినా, *వదిలిన శ్వాస తీయకపోయినా, *ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు. *మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచిపోయేలా చేస్తుంది కాలం. *విరోధులు స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం. *ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు. *ఈ క్షణం మాత్రమే నీది, *మరుక్షణం ఏవరిదో? *ఏమవుతుందో ఎవరికి తెలుసు? *ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు.. *ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా బలవంతులైనా *అవయవక్షీణం-ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు. *ఈ సృష్టిలో మనము మొదలు కాదు. చివర కాదు. *ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకువెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు.. *చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం మనకి లేదు. *ఈ భూమ్మీద కాలమనే వాహనం...

సిద్దేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయితేనే రాయలసీమ కి నీళ్ళు లేదా కనీళ్ళు

రాయలసీమ లో నీరు ప్రవహిస్తున వాడుకొనే వెసులు బాటు లేదు . రాయలసీమ కి నీళ్ళు రవళి అంటే శ్రీశైలం లో 854 అడుగుల ఎత్తు ఉండాలి అలా అయితేనే రాయలసీమ కి నీళ్ళు వస్తయ్యి లేదా రావు . 854 అడుగులు ఎప్పుడు ఉంటుంది అంటే వరదలు వచినప్పుడు అప్పుడు మాత్రమే రాయలసీమ కి నీళ్ళు వస్తయ్యి లేకపోతే రావు .  ఎందుకు ఇలా జరుగుతుంది ఒక ప్రాంతని ఒకలా మరో ప్రాంతని ఒకలా అంటే కారణం ,రాయలసీమ లో 52  సీట్లు మాత్రమే కోస్త ఆంధ్ర లో 120  సీట్లు . ఎక్కువ ప్రాముక్యత కోస్త ప్రాంతానికి ఇవడం .ముఖ్యమంతులు రాయలసీమ వారె అయ్యిన చిన్నచూపు చూడడం . ఇది తప్పు నాయకుడు అనే వాడు అధికారం కోసం ప్రాకులాడ కూడదు. సొంత ప్రాంతని కూడా మర్చిపోతునారు . ఇన్ని RESERVOIR లు  ఉన్న  కర్నూల్,రాయలసీమ  కరువులోనే ఉంది . మనం ఇప్పుడు సిదేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయితేనే రాయలసీమ కి నీళ్ళు వస్తయ్యి లేకపోతే పోలవరం పూర్తి అయ్యిన రాదు .                                                        ...

జనసంద్రమైన విజయవాడ

జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు , సిపిఐ ,సిపిఎం రాష్ట్ర అద్యక్షులు మదు గారు రామకృష్ణ గారు పాదయాత్ర లో పాల్గొనారు . పాదయాత్ర బెంజ్ సర్కిల్ నుంచి రామవరపాడు వరకు జరిగింది . జన సందోహం లో రోడ్లు కికిరిసి పోయాయి . ప్రత్యక హోదా కోసం చేపటిన పాదయాత్ర మంచి విజయం సాధించింది . యువత అనేక వేల మంది ఇందులో పాల్గొనారు . మొదట పవన్ కళ్యాణ్ గారు తుమలపల్లి కళా క్షేత్రం వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాల వేసి పాదయాత్ర మొదలు పెట్టారు . ప్రజలు కూడా గమనించాలి ఏమంటే నిజాయితి  గల నాయకుని ఎనుకోకపోతే వాళ్ళు పోరాదలేరు 

మన ఎంపీ లే ఆంధ్ర కు వెనుపాటు పొడుస్తున్నారు మీరే చూడండి ..

మన ఎంపీ లే ఆంధ్ర కు వెనుపాటు పొడుస్తున్నారు.లోకసభ లో మన ఎంపీలే సభను ఆర్డర్ లేకూండా చేస్తున్నారు . ప్ల కార్డులు చూపిస్తున్నారు కావాలనే మన ఎంపీలు ఇలా చేస్తున్నారు  సభ సమయం వృధా అయ్యితే అవిశ్వాసం పెట్టలేము . ఈ ఎంపీల మనకు ప్రత్యేక హోదా తెచ్చేది . వీలంతా వ్యాపారస్తులు . ప్రజలకోసం పోరాటం చేసే వాళ్లే  అయ్యితే 4 సంవత్సరాలు ఏమి చేసారు . ఆలోచించండి 2019 కి ఇప్పుడు ఉన్న ఎంపీల ని తరిమి కొంటుంది జాతీయ మీడియా మన ఎంపీలు కావాలనే సభ సమయాన్ని వృధా చేసిఅవిశ్వాసం చేయకుండా  ఆడుకుంటుంది అని చెబుతు దానికి సంబందించిన వీడియొ

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ను వక్రీకరించిన ABN ఛానల్

పవన్ కళ్యాణ్ గారు న్యూస్ 18 కి ఇచ్చిన ఇంటర్వ్యూ ని మన తెలుగు మీడియా చానెల్స్ వారు అర్థం చేసుకోలేక పోయి ప్రజలను తప్పు దోవ పాటిస్తున్నారు . మరి హిందీ , ఇంగ్లీష్ రాక పోతే నేర్చుకోవాలి గాని ఏది బడితే అది రాస్తే ఇప్పుడునా యువత తాట తీస్తారు . తెలుగు దేశానికి తొత్తు గా వ్యవహరిస్తున్న abn దేశ సమగ్రత కి రాష్ట్రాన్ని కి భంగం కలిగిస్తున్నారు . మన దేశం ఇంతవరకు అభివృద్ధి చెందకపోవడానికి కారణం మీడియా చానెల్స్ కూడా ఒక కారణం ఇలాంటి వాటిని ప్రజలు కూడా గమనించగలరు .