మన దేశం లో విద్య ,వైద్యం ఉచితం గా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది .అది రాజ్యాంగం కలిపించిన నైతిక బాధ్యత . కానీ దాని గురించి దేశం లో ఏ ప్రభుత్వం పాటించిన దాఖలాలు లేవు . నాణ్యమైన విద్యని అందించలేని దీన స్థితి లో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వాలు మాత్రమేనా .. ? ప్రభత్వాలు మాత్రమే తప్పు చేస్తున్నాయి అంటే అది నిజం గా పొరపాటే ఎందుకంటే ప్రశ్నించాల్సిన మీడియా కూడా వాటి గురించి మాట్లాడాల్సిన సందర్భాలు లేవు . ఎందుకంటే ఆ మీడియా సంస్థలను నడుపు తున్నది ఆ రాజకీయ నాయకులే కదా ..... ప్రైవేట్ స్కూళ్ల లో పిల్లలను చదివించాలి అంటే 30000 ల నుంచి 100000 వరకు ఖర్చు అవుతుంది. దీనిని తప్పు అని ప్రశ్నించలేని మీడియా ... ఒకటి గుర్తించండి .. ...... ప్రజలు రాజకీయ నాయకులను నమ్ముకొని ఓట్లేసి గెలిపిస్తే . .... వాళ్లేమో వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల లో, బయటదేశాలలో చదివిస్తున్నారు . ప్రజలు రాజకీయ నాయకులను నమ్ముకొని ఓట్లేసి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తునారు . దీని బట్టి ...
ఈ కామర్స్ లోనే అతిపెద్ద డీల్ వాల్ మార్ట్ ,ఫ్లిప్ కార్ట్ మధ్య జరిగింది. ఫ్లిప్ కార్ట్ ని 1,75,1200 కోట్ల రూపాయల ద్వారా వాల్ మార్ట్ తీసుకుంది . ఇది ప్రపంచం లో నే అతి పెద్ద ఈకామర్స్ డీల్ . ఫ్లిప్ కార్ట్ లో 70% వాల్ మార్ట్ కొనుగోలు చేసింది . ఈ విషయాన్ని వాల్ మార్ట్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.అమెజాన్ కి గట్టి పోటీ ఇవ్వబోతుంది నెక్స్ట్ వాల్ మార్ట్ . ఫ్లిప్ కార్ట్ సీఈఓ లు గా ఉన్న సచిన్ భన్సాలీ ,బిన్నీ భన్సాలీ గా ఉన్నారు . ఇప్పుడు సచిన్ బన్సాలి ఫ్లిప్ కార్ట్ నుంచి బయటకి వచ్చేస్తున్నారు . బిన్నీ బన్సాలి సీఈఓ గా కొనసాగుతారు .